మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సమీకృత వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థిని మనీషా ఆకాలంగా మృతి చెందింది. ఈ ఘటన ఫిబ్రవరి 12వ తేదీన చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో కింద పడిపోయి ఉన్న...
వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల మార్కెట్ దగ్గరలోని రెడ్డిపాలెం కొత్తపేట రోడ్డులో ఉన్న ఒక వ్యవసాయ బావిలో ఒక యువతి మృతదేశం అనుమాస్పద స్థితిలో లభ్యం అయింది. శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన...
వనపర్తి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనం రేపుతోంది. రేవల్లి మండలం నాగపూర్లో ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి శవాలు లభ్యమయ్యాయి....
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం లో మరో దారుణం జరిగింది. టీవీ లలో నటించే శాంతి అనే ఆర్టిస్టు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. గత నాలుగు రోజుల...