గత 24 రోజులుగా ప్రగతి భవనంలోనే ఉన్న 4 గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు బయటకు వచ్చారు. బీజేపీ నేతలు ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిoదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం...
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం హిందూ ధార్మిక సంస్థలతో కలిసి బిజెపి నిర్వహిస్తున్న జన జాగరణ ను ఉద్దేశించి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్...
కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి రూట్ మారింది. మొదట జగిత్యాల నుంచి కోదాడ వరకు ఉన్న జాతీయ రహదారి కాస్తా ప్రస్తుతం కరీంనగర్ వరంగల్ రహదారి గా మారింది. వివిధ రాజకీయ కారణాలతో జగిత్యాల...
గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో రూ.43 కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను శుక్రవారం నాడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ...