దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్న కాలుష్య కారక పాత వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇలాంటి 8,400 వాహనాలను సీజ్ చేసింది. అధికారిక లెక్కల ప్రకారం...
తుప్రాన్ పేట సమీపంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో...
వనపర్తి జిల్లా పరిధిలోని పోలీస్టేషన్ లలో వివిధ కారణాలతో పట్టుబడి ఎవరూ గుర్తించని వాహనాలను అక్టోబర్ 29 తేదిన బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్...
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపై వదిలేవేయబడిన, గుర్తుతెలియని వాహనాలను ఈనెల 26న ఖమ్మం సిటీ ట్రైనింగ్ సెంటర్లో వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు. సిటీ...