తుప్రాన్ పేట సమీపంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ మండలం డి నాగారం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పరిశీలించారు. తనిఖీల్లో మంత్రి పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించారు.
previous post