29.7 C
Hyderabad
April 29, 2024 07: 20 AM
Slider నల్గొండ

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

తుప్రాన్ పేట సమీపంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ మండలం డి నాగారం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పరిశీలించారు. తనిఖీల్లో మంత్రి పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించారు.

Related posts

విజయనగరం లో కొనసాగుతున్న బంద్..!

Satyam NEWS

వనపర్తి అనూస్ అకాడమీ హై స్కూల్  విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

ఆనందయ్యను నిర్భందంలో ఉంచి మందు చేయిస్తారా? న్యాయమేనా?

Satyam NEWS

Leave a Comment