గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లోని వెల్లటూరు వేణుగోపాల స్వామి ఆలయం లో కలశం చోరీకి గురైంది. గుడి శిఖరం పై ఉన్న పంచ లోహాలతో తయారు చేసిన కలశాన్ని దుండగులు చోరీ చేశారు....
విజయనగరం జిల్లా బొబ్బిలి లో పురాతన వేణు గోపాల స్వామి దేవాలయ ఆస్థులపై దేవాదాయశాఖ దర్యాప్తు చేసింది. నిన్ననే కలెక్టరేట్ లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు కూడ. దరిమిలా.. బొబ్బిలి శ్రీవేణుగోపాలస్వామి...