31.7 C
Hyderabad
May 2, 2024 10: 27 AM

Tag : Vice President Venkaiahnaidu

Slider జాతీయం

కరోనా టీకాపై అనుమానం తొలగించి ప్రజల్లో చైతన్యం తేవాలి

Satyam NEWS
కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాకరణపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో...
Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్టు గోపాల స్వామి మృతికి వెంకయ్య సంతాపం

Satyam NEWS
సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు పిల్లలమర్రి విజయ వేణుగోపాల స్వామి (86) మరణం పట్ల భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం అమెరికాలోని ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ ...
Slider జాతీయం

కరోనాకు పూర్తిస్థాయి టీకా వచ్చేంత వరకు అలసత్వం వద్దు

Satyam NEWS
భారత యువత దేశాభివృద్ధిలో భాగస్వాములై తమ శక్తియుక్తులతో నవ, ఆత్మనిర్భర భారత నిర్మాణం కోసం కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి యువతే రథసారథులని ఆయన అన్నారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న...
Slider ప్రత్యేకం

సాంకేతికత ఆలంబనగా సాగుతున్న ఆంధ్ర సాంస్కృతిక ప్రభ

Satyam NEWS
తెలుగు భాషా సాహిత్యాలు, సంగీత, కళా సంస్కృతులు   ప్రపంచవ్యాప్తంగా జయకేతనం ఎగురవేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ  సంస్థలు, వ్యక్తులు అంతర్జాలంలో  చేస్తున్న సారస్వత ఉత్సవాల ద్వారా  అవధానం, కవిత, పద్యం, పాట, గేయం,...
Slider ముఖ్యంశాలు

కరోనాతో పోరాడేందుకు ఆయుర్వేదం బెస్ట్

Satyam NEWS
అపారమైన జ్ఞానానికి ప్రతీకైన భారతీయ ఆయుర్వేదం సమగ్ర వైద్యవిధానమే గాక, భారతీయుల జీవన విధానమని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇంతటి విస్తృత జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా...
Slider జాతీయం

భాష, సంస్కృతుల పరిరక్షణే విశ్వనాథ వారికి నిజమైన నివాళి

Satyam NEWS
మాతృభాషను పరిరక్షించుకోవడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం, ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ వారికి ఇచ్చే నిజమైన నివాళి అని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమ్మభాష, సంస్కృతి, సంప్రదాయాల...
Slider నెల్లూరు

మూడు ముక్కలైన రాజధానిపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్య

Satyam NEWS
పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం అని కుండ బద్దలుకొట్టారు భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని ఆయన స్పష్టం...
Slider ఆంధ్రప్రదేశ్

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Satyam NEWS
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో 4 రోజుల పర్యటన కోసం న్యూ ఢిల్లీ నుండి సోమవారం ప్రత్యేక విమానంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గన్నవరం చేరుకున్నారు. గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ఉప...