38.2 C
Hyderabad
April 29, 2024 13: 16 PM
Slider చిత్తూరు

టీడీపీ కుటుంబీకులకు పులివర్తి నాని పరామర్శ

#pulivartinani

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల్లోని టీడీపీ కుటుంబ సభ్యుల ఇంట విషాదం జరగటంతో టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి పరామర్శించారు.

ముందుగా చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి పంచాయతీ మటంపల్లికి చెందిన శంకర్ రెడ్డి మరణించటంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఆ తరువాత ఎ.రంగంపేట టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూపతి సమీప బందువు మల్లెల హేమంత్ ఆకస్మిక మరణం చెందటంతో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించారు.

తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీ కొత్తూరులో కిలారి భారతమ్మ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

Related posts

ఇదేం పోలీస్?: తొలి వెలుగు యాంకర్ రఘు అరెస్టు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తీవ్రగాయాలు

Satyam NEWS

నిద్ర పోతున్న జగన్ రెడ్డిని మేల్కొల్పుదాం రండి

Satyam NEWS

Leave a Comment