33.7 C
Hyderabad
April 29, 2024 02: 27 AM
Slider కడప

భూ కబ్జాలపై టీడీపీ నేత భత్యాల ఆగ్రహం…

అన్నమయ్య జిల్లా నందలూరు లో బుధవారం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు టీడీపీ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు లోని వైసీపీ లోని ఇరువర్గాల వారు ఒక్కరిపై ఒక్కరు సర్వే నెంబర్లతో సహా మీడియా సాక్షిగా ఆరోపణలు చేసుకున్నారని,దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో 2024 రాష్ట్రంలో అధికారంలో కి వచ్చేది తమ ప్రభుత్వమే అని,అప్పుడు భూ కబ్జాలకు అడ్డుకొని వాటిని రద్దు చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు

Related posts

కాళేశ్వరం జలకళ ఉత్తిదే: కాంగ్రెస్

Satyam NEWS

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

Satyam NEWS

నేరాలపై కత్తిదూస్తున్న విజయనగరం పోలీసులు

Satyam NEWS

Leave a Comment