29.7 C
Hyderabad
May 2, 2024 05: 05 AM
Slider గుంటూరు

పోలీసులు వేధిస్తున్న టిడిపి కార్యకర్తలకు పరామర్శ

chadalawada 27

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కుటుంబ సభ్యుల పై దాడి విషయంలో అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేసిన టిడిపి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు పరామర్శించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తదితరులు నేడు నరసరావుపేట సబ్ జైల్లో  పరామర్శించారు.

ఆ రోజు జరిగిన విషయాలను వారు తెలుసుకున్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు తమను అరెస్టు చేసి వేధిస్తున్నారని వారు తెలుగుదేశం నాయకులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయ సహాయం అందించాలని వారు వేడుకున్నారు. వైసిపిలో అంతర్గత విభేదాల కారణంగా గొడవలు జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు.  

Related posts

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

నార్ముల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరీ

Satyam NEWS

తెలుగు పూలతోట

Satyam NEWS

Leave a Comment