40.2 C
Hyderabad
May 1, 2024 18: 34 PM
Slider తూర్పుగోదావరి

ఎన్నారై టీడీపీ నేతల నిత్యావసర వస్తువుల పంపిణీ

#Gorantla Buchiah Chowdary

స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో  ఎన్నారై టిడిపి వారి సౌజన్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి  ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఎన్నారైలు చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభినందించారు.

Related posts

సమర కాళికవై రా …..

Satyam NEWS

త్వరలో విడుదలకు సిద్ధమైన క్రేజీ అంకుల్స్

Satyam NEWS

ఘనంగా ముగిసిన సంపూర్ణ ‘కృష్ణ యజుర్వేద సప్తాహం

Satyam NEWS

Leave a Comment