23.2 C
Hyderabad
May 7, 2024 21: 19 PM
Slider విజయనగరం

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బోణీ కొట్టిన టీడీపీ

#Radhika

విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో టీడీపీ బోణీ కొట్టింది. కడపటి సమాచారం మేరకు 50 వార్డు లకు గాను 25 వార్డులలో అధికార వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా..29 వ డివిజన్ గాజులరేగ లో టీడీపీ అభ్యర్ధిని కర్రోతు రాధిక గెలుపు బావుటా ఎగుర వేసారు.

ఇంతవరకు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు గెలుపు జాబితా లో అత్యధిక స్థానాలను అధికా వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న సమయంలో 29 వ డివిజన్ అభ్యర్థి గా టీడీపీ బలపరిచిన కర్రోతు రాధికా గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడారు.

Related posts

ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలి: సిపిఎం

Satyam NEWS

బాండ్ పేపర్ పాలిటిక్స్: కమిషన్ తీసుకుంటే రాజీనామా చేస్తా

Satyam NEWS

శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా

Satyam NEWS

Leave a Comment