30.7 C
Hyderabad
April 29, 2024 06: 55 AM
Slider కడప

ఉరేసుకుని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

#teacher

కడప చిన్నచౌక్ పరిధిలో నివసి స్తున్న ఉపాధ్యాయుడు దొంతు శ్రీధర్ (51) సోమవారం తమ ఇంటిలో ఎవరూ లేని సమ యంలో బెడ్ రూంలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఖాజీపేట మండలం పత్తూరులో ఉపాధ్యాయు డిగా పని చేసే వాడు. అతనికి భార్య నవ్యరాణి, ఇద్దరు పిల్లలు వున్నారు. పని ఒత్తిడి వల్లనే ఈ చర్యకు పాల్పడ్డాడని అతని భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌక్ సీఐ పి.నర సింహారెడ్డి తెలియజేశారు.

Related posts

కలెక్టరెట్ లో క్లీన్ అండ్ గ్రీన్

Bhavani

గంజాయి సాగు లేదు….కానీ స‌ర‌ఫ‌రాకు యువ‌కుల‌ను వాడుకుంటున్నారు….!

Satyam NEWS

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

Satyam NEWS

Leave a Comment