30.7 C
Hyderabad
April 29, 2024 04: 52 AM
Slider ముఖ్యంశాలు

బీజేపీ పతనం ప్రారంభం

#harish rao

దక్షిణాది నుంచి భాజపా పతనం ప్రారంభమైందని, అన్ని చోట్లా ఆ పార్టీ ఖాతా ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో భాజపాకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. కర్ణాటక తీర్పుతో భాజపా నుంచి దక్షిణ భారతదేశానికి విముక్తి లభించిందన్న హరీశ్‌రావు..

ఈ చరిత్ర కొనసాగుతుందని ట్వీట్‌ చేశారు. కర్ణాటకలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 136, భాజపా 64, జేడీఎస్‌ 20, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

Related posts

‘పెద్దల’ ఆశీస్సులతో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్

Satyam NEWS

నేను బీసీ ల ఇంటి కోడల్ని

Bhavani

డొనేషన్ మాఫియా: కరోనా కాలంలోనూ ఇదేం దరిద్రం సోదరా?

Satyam NEWS

Leave a Comment