28.7 C
Hyderabad
April 26, 2024 09: 38 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి దర్శనం  పరమానందం

#tirumala

తిరుమల శ్రీవారిని  దాదాపు 400 మంది అంధ విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమ దివ్యనేత్రాలతో దర్శనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు.  హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరు తిరుమలకు చేరుకున్నరు. వీరికి టిటిిడి అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వారు పొందిన దివ్యానుభూతికి ఆనందం వ్యక్తం చేశారు. దర్శన  ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

హెల్త్ అలెవెన్సులు తిరిగి చెల్లించకపోతే పోరాటం

Bhavani

తీపి గురుతుల గని!

Satyam NEWS

హుజురాబాద్ లో పూర్తి కావచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Satyam NEWS

Leave a Comment