29.7 C
Hyderabad
April 29, 2024 09: 16 AM
Slider హైదరాబాద్

సరదాలు తీర్చుకోవడానికి ఈ ముగ్గురూ ఏం చేస్తారో తెలుసా?

#Bike Thieves

ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను హైదరాబాద్ లోని కె పి హెచ్ బి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ లక్ష్మీ నారాయణ, డి ఐ సైదులు తెలిపారు. బాలరాజు సాయి కిరణ్ పాండు ముగ్గురు స్నేహితులు సరదాలకు అలవాటు పడ్డారు.

దీంతో దొంగతనాలను చేసి సరదాలు తీసుకునేవారు ఈరోజు ఉదయం కె పి హచ్ బి టెంపుల్ బస్ స్టాప్ వద్ద బైక్ పై ఉన్న వీరిని మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకొని వాహనం పేపర్స్ అడిగారు. అది దొంగిలించింది అని తేలడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి విచారణ ప్రారంభించారు దీంతోపాటు మొత్తం ఏడు బైకులను దొంగిలించినట్లు వారు అంగీకరించారు.

Related posts

ఎవరి మేధో మధనం ..?

Satyam NEWS

కొత్త తరానికి ఆదర్శం అంటే ఇలా ఉండాలి

Satyam NEWS

సీఎంకు తెలియకుండా మంత్రిని డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam NEWS

Leave a Comment