33.7 C
Hyderabad
April 30, 2024 01: 19 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

#Coronavirus

అచ్చంపేట పట్టణంలో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ  సుధాకర్ లాల్ తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న  వ్యక్తికి,అదేవిధంగా  ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు.

ఇటీవలే హైదరాబాద్ నుండి వచ్చిన లింగాల మండలం మగ్దూంపూర్ చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, మగ్దూంపూర్ వ్యక్తికి చెందిన ఏడుగురు అచ్చంపేట ఇద్దరికీ చెందిన 23 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని వారి శాంపిల్స్ను సేకరించి కరోనా పరీక్షలకు పంపించనున్నట్లు బుధవారం డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Satyam NEWS

ప్రొటెస్టు: వైసీపీ ఎన్నికల అరాచకాలపై అఖిలపక్షం ధర్నా

Satyam NEWS

సాలు దొర…సెలవు దొర…కేసీఆర్ ను ఇక ఇంటికి పంపిద్దాం…!

Satyam NEWS

Leave a Comment