36 C
Hyderabad
May 13, 2025 11: 36 AM
Slider ఆంధ్రప్రదేశ్

నో చేంజ్ :యువతిపై ముగ్గురు యువకుల అత్యచారం

threemen rape

శుభకార్యానికి వచ్చిన ఓ యువతిని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు .ఆ యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులుసామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.తీవ్రంగా గాయపడ్డ యువతీ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత ఏడాది డిసెంబరు 24న ఆమె మండలంలోని ఓ గ్రామంలో శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురవడంతో మాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందాడటం తో పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

పశువుల వ్యర్ధాలతో నూనె, సబ్బుల తయారీ కంపెనీ సీజ్

Satyam NEWS

ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపిణీ

Satyam NEWS

అక్టోబర్ 2న అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల వేడుక

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!