38.2 C
Hyderabad
April 29, 2024 11: 18 AM
Slider పశ్చిమగోదావరి

పవన్ కల్యాణ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

#pawankalyan

మత్స్య కారుల సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ నిర్వహించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వెళుతుండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సభకు హాజరయ్యేందుకు ర్యాలీగా వెళుతుండగా ఒక అభిమాని ఆయన కారుపైకి ఎక్కారు. అభిమాని పవన్ కల్యాణ్ ను కౌగలించుకోవడానికి ప్రయత్నించగా ఆయన బాడీ గార్డులు అడ్డుకున్నారు. ఈ గందరగోళంలో పవన్ కల్యాణ్ కింద పడిపోయారు. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపల్చుకున్నారు.

Related posts

అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా చమర్తి

Satyam NEWS

స‌మ‌స‌మాజ స్థాప‌నే అంబేద్క‌ర్ ధ్యేయం: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

Satyam NEWS

రాష్ట్రంలో విస్తరిస్తున్న రుతుపవనాలు

Bhavani

Leave a Comment