30.7 C
Hyderabad
April 29, 2024 05: 38 AM
Slider వరంగల్

ట్రాక్టర్ బోల్తా .. 20 మందికి తీవ్ర గాయాలు

#Mulugu accident

ములుగు జిల్లా  వాజేడు మండలంలోని బీరమయ్య గుట్ట వద్ద శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడున్న స్థానికులు వారిని ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బెల్టు షాపులపై మల్కాజ్ గిరి ఎస్ఓటి పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS

సంక్రాంతి సంబరాలను నిర్వహించిన స్టార్‌మా

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలు ఊసే లేదు

Satyam NEWS

Leave a Comment