వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్స్ స్పెక్టర్ల ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేసారు. ఉస్మాన్ షరీప్ విఆర్ నుండి ఆర్బన్ మహిళ పోలీస్ స్టేషన్, పి నాగబాబు ఆర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ నుండి సి.సి.ఆర్.బి, కె రామకృష్ణ సిసిఆర్బి నుండి కాజీపేట ట్రాఫిక్, ఎన్.ప్రభాకర్ రెడ్డి కాజీపేట ట్రాఫిక్ నుండి వీఆర్, జి. సతీష్ కుమార్ వీఆర్ నుండి ఉమెన్ పోలీస్ స్టేషన్ రూరల్, యం. సాయిరమణ వీఆర్ నుండి సీసీఎస్ అటాచ్డ్ షీ టీమ్, బి.శ్రీనివాస్ గౌడ్ సీసీఎస్ అటాచ్డ్ షీటీం నుండి శాయంపేట సర్కిల్, పి.రమేష్ కుమార్ శాయంపేట సర్కిల్ నుండి సీసీఆర్బీ, నరేందర్ సీసీఆర్బీ నుండి హసన్ పర్తి ఎస్.హెచ్.ఓ, కె. శ్రీధర్ రావు హసన్ పర్తి ఎస్.హెచ్.ఓ. నుండి సీసీఎస్, దయాకర్ వీఆర్ నుండి ఎస్.హెచ్.ఓ కెయూసి, జనార్దన్ రెడ్డి కేయూసీ నుండి టాస్క్ఫోర్స్ అటాచ్డ్ ఐటి కోర్, వి. నరేష్ కుమార్ సిసిఆర్బి అటాచ్డ్ ఐటి కోర్ నుండి సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు.
previous post