35.2 C
Hyderabad
April 27, 2024 13: 25 PM
Slider ఆదిలాబాద్

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంతాప సభకు హాజరైన మంత్రి

minister indrakaran

గురువారం నిజామాబాద్ లో జరిగిన మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంతాప సభ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయ‌ణ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నారాయణ రెడ్డి గారితో ఆయనకున్న బంధుత్వాన్ని ఆప్యాయతనీ గుర్తు చేసుకుంటూ వివిధ రంగాల్లో వారు చేసిన కృషిని  కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటించారు.విద్యావేత్త‌గా,తెలంగాణ ఉద్యమకారుడిగా, ర‌చ‌యిత‌గా,రాష్ట్ర చెరుకు సంఘానికి అధ్య‌క్షుడిగా  నారాయ‌ణ రెడ్డి  చేసిన సేవ‌ల‌ను మంత్రి గుర్తుచేశారు.

Related posts

ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దు ప్లీజ్

Satyam NEWS

రాజ్యాంగ వ్యవస్థలపై రాజ్యాంగేతర శక్తుల విజృంభణ

Satyam NEWS

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment