నరేంద్ర మోడీ తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య,మాజీ ఎంపిపి మూడవత్ కొండా నాయక్, సై యూత్ అధ్యక్షుడు మన్నెం విక్కీ, మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు పల్లె మట్టయ్య,ఎస్టి సెల్ శంకర్ నాయక్,
టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి,పిండిప్రోలు రామచంద్రయ్య,బద్రంరాజు రామారావు, నందిపాటి సోమయ్య,బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్