28.7 C
Hyderabad
April 28, 2024 10: 14 AM
Slider నల్గొండ

TRSKV ఆధ్వర్యంలో CM KCR కు క్షీరాభిషేకం

#TRSParty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో శనివారం టిఆర్ఎస్ కెవి అనుబంధ సంఘ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్  ఉద్యోగస్తులకు  పి ఆర్ సి 30 శాతం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ అధ్యక్షతన  క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర నాయకుడు కృష్ణ, జిల్లా అధ్యక్షులు పూర్ణిమ, జిల్లా నాయకులు శ్రీనివాస్, రజిత, పాల ఈశ్వరి, సంగీత, వెంకన్న, లక్ష్మీపతి, శైలజ, రాధిక, వెంకటరమణ, రవికుమార్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గేర్ మార్చిన కోహ్లీసేనపై సెటైర్లు.. ఆగ్రహిస్తోన్న ఫ్యాన్స్

Sub Editor

అన్ని కమర్షియల్ అంశాలతో “రాజయోగం” ట్రైలర్

Bhavani

లాలూ ప్రసాద్ యాదవ్ భగవద్గీత చదివితే అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది

Satyam NEWS

Leave a Comment