38.2 C
Hyderabad
April 28, 2024 19: 05 PM
Slider వరంగల్

మానవత్వం చాటుకున్న ములుగు పోలీసులు

#mulugupolice

రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని ఆదుకుని ములుగు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పందికుంట స్టేజి మల్లంపల్లి మధ్య మూల మలుపు వద్ద ఒక కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన మేడిశెట్టి సారంగ పాణి, చందర్, ప్రతిమలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారంతా పాలంపేట రామప్ప సందర్శన కి వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం సభకు బందోబస్తు డ్యూటీలో అటుగా వెళ్తున్న వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, ములుగు ఎస్సై పవన్ లకు ఈ దృశ్యం కనిపించింది. తమ డ్యూటీ కాకపోయినా వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Related posts

సిఎం జగన్ పర్యటన రద్దు పోలింగ్ శాతంపై ప్రభావం?

Satyam NEWS

కొత్త రాష్ట్రమైనా పచ్చదనం పెంపులో అద్భుత ప్రగతి

Bhavani

ట్వీట్ అండ్ డిలీట్: అన్నా ఇక చాలే వదిన్ని పిలువు

Satyam NEWS

Leave a Comment