31.7 C
Hyderabad
May 2, 2024 09: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రొటెస్ట్: తుళ్లూరు రోడ్లపై వంటా వార్పు

Tulluru

అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద రైతుల ఆందోళన ఉధృతమైంది. రోడ్ల పైనే వారు నేడు వంటా వార్పు మొదలు పెట్టారు. తుళ్ళూరులో ఉదయం ఏడుగంటలకే వాహనాల రాకపోకలు రాజధాని యువకులు అడ్డుకున్నారు.

రైతులు నేడు తలపెట్టిన ధర్నాకి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండో రోజు బందోబస్తులో ఇద్దరు అడిషనల్ ఎస్ పి లను నియమించారు. ఎనిమిది మంది dsp లు, 15 మంది సిఐ లు, 32 మంది si లు, 600 మంది కానిస్టేబుళ్లతో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

రిటర్న్ గిఫ్ట్: రాజధాని మార్పు వ్యూహకర్త ఎవరు?

Satyam NEWS

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

Satyam NEWS

విదేశాల నుంచి మావోయిస్టు గణపతి ఎప్పుడొచ్చారు?

Satyam NEWS

Leave a Comment