విజయనగరం లో ఈ రోజు సాయంత్రం ఇద్దరు చిన్నారులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.ఆ ఇద్దరు చిన్నారులు..పార్వతీ పురం-విజయనగరం ఆర్టీసీ బస్సు లో కాంప్లెక్స్ లో గుర్తించారు.. ఆర్టీసీ సిబ్బంది. అమ్మ ,నాన్న లెవరో తెలియక అటు ఇటు చూస్తున్న తరుణంలో ఆర్టీసీ సిబ్బంది… వన్ టౌన్ పోలీసులకు అందునా..వన్ టౌన్ సీఐ కి చెప్పడంతో కన్నవారి కోసం గాలింపు చేస్తున్నారు.
కాగా చిన్నారులిద్దరు…అన్విత్…దాక్షాయినులుగా చెబుతున్నారు.. తల్లి శ్రీదేవి గా తండ్రి నాగార్జున చెబుతున్నారు. విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ మెంబర్ అనిల్ కుమార్.కు ఫోన్ చేసి న వెంటనే వాళ్ళు చిన్నారులను తీసుకెళ్లా రు.ఈ విషయం పై సత్యం న్యూస్. నెట్ తో సీఐ వెంకటరావు మాట్లాడుతూ.,.ఈ ఇద్దరు చిన్నారులు పిల్లలు దొరికారని..ఆర్టీసీ కాంప్లెక్స్ లో సీసీ టీవీల్లో విజువల్స్ ను పరిశీలిస్తున్నామని చెప్పారు.