28.7 C
Hyderabad
April 28, 2024 10: 40 AM
Slider ఖమ్మం

ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

#accident

ఖమ్మం జిల్లా  ముదిగొండ మండలం మెడిపల్లికి చెందిన యువకులు శివ,ఉదయ్,రవీందర్  వివిధ పనుల మీద ఖమ్మం వచ్చారు. పనులు ముగించుకొని రాత్రి 12 గంటలు దాటాక స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఒకే వాహనం పై వెళ్తున్న ముగ్గురు అతివేగం కారణంగా నగరంలోని చర్చి కాంపౌండ్ వద్ద డివైడర్ ఢీ కొట్టారు. శివ,ఉదయ్ అక్కడిక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన రవీందర్ ను స్థానికులు ఆసుపత్రి కి తరలించారు.

Related posts

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సందర్శకులపై ఆంక్షలు

Satyam NEWS

డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీబీఐ

Satyam NEWS

విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

Satyam NEWS

Leave a Comment