25.7 C
Hyderabad
May 9, 2024 07: 43 AM
Slider మహబూబ్ నగర్

కరోనా బాధితులకు ఐ సొల్యూషన్ కిట్ల పంపిణీ

#UppalaCharitableTrust

కల్వకుర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం రహదారిలో సోమవారం ఉప్పల చారిటబుల్  ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సోకిన బాధితులకు కోవిడ్-19 ఐసోలేషన్ కిట్ల పంపిణీ చేశారు.

వేంకటేశ్వర స్వామి దేవాలయం రహదారిలో  ఒకే కుటుంబంలో  నలుగురు వ్యక్తులకు కోవిడ్-19 సోకిన విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారు కరోనాతో బాధపడుతున్న  వారి ఇంటికి వెళ్లి ఉప్పల వెంకటేష్  జెడ్పీటీసీ తలకొండపల్లి  సహకారంతో ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

43 కేంద్రాల్లో 15 వేల 388 మంది పరీక్ష రాస్తున్నారు…!

Satyam NEWS

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS

హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం

Satyam NEWS

Leave a Comment