40.2 C
Hyderabad
April 26, 2024 14: 02 PM
Slider తూర్పుగోదావరి

ఏపీ గవర్నర్ ను కలిసిన వీసీ ఆచార్య కె.పద్మరాజు

#K. Padmaraju

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కె.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి ఎస్.అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు పుష్పగుచ్చం అందించి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించినందుకు

కృతజ్ఞతలు తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, విశ్వవిద్యాలయ అభివృద్ధి ప్రణాళికను గవర్నర్ కు వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీసీ ఆచార్య కె.పద్మరాజుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలను తెలియజేసారు.

Related posts

ఎన్నికల కోసమేనా అమిత్ షా కాశ్మీర్ పర్యటన?

Satyam NEWS

అక్రమ వ్యాపారాలు చేసే వారు పవన్ నువిమర్శస్తారా

Satyam NEWS

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

Bhavani

Leave a Comment