35.2 C
Hyderabad
April 27, 2024 14: 42 PM
Slider కరీంనగర్

ఓ గాడ్:గుర్తు తెలియని వాహనం డీ వృద్ధురాలు మృతి

vemulawada arepally hit run

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ రహదారిపై అరెపల్లివద్ద జరిగిన రోడ్ ప్రమాదం లో ఒక వృద్ధురాలు మృతి చెందింది .వేములవాడ రాజన్న దర్శనానికి వేములవాడ చేరుకున్న పరకాలజిల్లా పోచారం గ్రామనికి చెందిన కోయడ సరమ్మ (65)ను తిరుగు ప్రయాణము లో ఆరెపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక సిఐ శ్రీధర్ ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బిసిలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ

Bhavani

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

ఛాలెంజ్: అక్రమ కట్టడాలు కూలగొట్టి నిజాయితీ నిరూపించుకో

Satyam NEWS

Leave a Comment