వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలుగు జానపద గాయని మధుప్రియ,సినీ నటుడు ఫిష్ వెంకట్ లు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి నాగిరెడ్డి మండపంలో వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు నటరాజ్ ,మహేష్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
previous post