40.2 C
Hyderabad
April 29, 2024 15: 27 PM
Slider కడప

రాజంపేటలో కిరాణా షాపు పై విజిలెన్సు దాడులు

#RajampetVigilanceRaids

కడప జిల్లా రాజంపేటలోని పలు కిరాణా షాపులలో తూనికలు కొలతలు విభాగం విజిలెన్స్ అధికారులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఈ దుకాణందారులు అమ్మినట్లు తనిఖిలలో వెల్లడైంది.

కొన్ని వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ కు కూడా అమ్ముతున్నారు. దాంతో నాలుగు కిరాణా షాపుల మీద కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో తూనికలు కొలతలు ఇన్స్పెక్టర్ ఎం.దివ్య, విజిలెన్స్ ఇన్స్ఫక్టర్ పురుషోత్తం, రాజు వారి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఘనంగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పుట్టిన రోజు

Satyam NEWS

ఉన్నావ్ రేప్ కేసు నేరస్తుడికి ఉరి శిక్ష విధిస్తారా?

Satyam NEWS

డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment