29.7 C
Hyderabad
May 1, 2024 10: 02 AM
Slider మహబూబ్ నగర్

పెంట్లవెల్లిలో సవరమ్మ దేవర విగ్రహం ధ్వసం

#BJPTelangana

ఆంధ్రప్రదేశ్ లో దేవుళ్ల విగ్రహాలు పగలగొట్టడం చూసి తెలంగాణలో కూడా నేర్చుకుంటున్నారు.

బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ నియోకవర్గంలో పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని సవరమ్మ దేవర విగ్రహాన్ని పగలగొట్టారు.

గురువారం  ఈ విషయంపై  గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి  నాయకులు బైఠాయించి  నిరసన తెలిపారు.

కారకులను వెంటనే పట్టుకోవాలని రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తపరిచారు. తాహసిల్దార్,పోలీస్ ల హామీతో   నిరసన విరమించారు.

Related posts

తేజోనిధికి వంద‌నం…

Satyam NEWS

కడప డిసిసి అధ్యక్షుడితో పులివెందుల నేత భేటీ

Satyam NEWS

చిలకలూరిపేట ఆటోనగర్ ప్లాట్లు ఇస్తామని మోసం చేసిన మంత్రి

Bhavani

Leave a Comment