28.2 C
Hyderabad
May 24, 2025 09: 11 AM
Slider హైదరాబాద్

ఇంతకీ యశోద హాస్పిటల్ లో ఏం జరిగింది?

Yashoda Hospitals

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది అంబర్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు సి.నరసింగరావు ముదిరాజ్  కు కరోనా సోకిందని పది రోజుల కిందట సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో  చేర్పించారు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల వరకు డబ్బులు కట్టించుకున్నారు.

అయితే నిన్న ఆయన చనిపోయాడని ఇంకా ఐదు లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్ వారు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు  అనుమానం వచ్చి మరలా మరోసారి ఎంక్వయిరీ చేయగా ఆయన బతికే ఉన్నాడని వీడియో కాల్ లో చూపించారు. దీనికి కంగుతిన్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇది సికింద్రాబాద్ లో ఉన్న యశోద హాస్పిటల్ నిర్వాకం.

Related posts

వాతావరణ శాఖ చెప్పినట్టు గానే..వర్ష సూచనలు…!

Satyam NEWS

అమరావతి అభివృద్ది పనులకు తొలగిన అడ్డంకులు

Satyam NEWS

దిల్ రాజు విడుదల చేయనున్న “మెకానిక్” మోషన్ పోస్టర్!!

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!