28.7 C
Hyderabad
April 28, 2024 04: 00 AM
Slider హైదరాబాద్

ఇంతకీ యశోద హాస్పిటల్ లో ఏం జరిగింది?

Yashoda Hospitals

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది అంబర్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు సి.నరసింగరావు ముదిరాజ్  కు కరోనా సోకిందని పది రోజుల కిందట సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో  చేర్పించారు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల వరకు డబ్బులు కట్టించుకున్నారు.

అయితే నిన్న ఆయన చనిపోయాడని ఇంకా ఐదు లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్ వారు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు  అనుమానం వచ్చి మరలా మరోసారి ఎంక్వయిరీ చేయగా ఆయన బతికే ఉన్నాడని వీడియో కాల్ లో చూపించారు. దీనికి కంగుతిన్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇది సికింద్రాబాద్ లో ఉన్న యశోద హాస్పిటల్ నిర్వాకం.

Related posts

ఈటల రాజేందర్ కు నిరసనల సెగ

Satyam NEWS

యురేనియం తవ్వకాలపై ప్రచారం నమ్మద్దు

Satyam NEWS

దిక్కు లేని ఉక్కు: త్యాగాలకు వెలకట్టి అమ్ముతుంటే….

Satyam NEWS

Leave a Comment