వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఖమ్మంలో జరిగే షర్మిలమ్మ ఆత్మీయ సభ పోస్టర్లను వనపర్తి జిల్లా ఇంచార్జ్ లింగా రెడ్డి జశ్వంత్ రెడ్డి , వెంకటేష్ అవిష్కరించారు.
ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ శర్మిలమ్మ సభకు వనపర్తి నియోజకవర్గం నుండి అధిక మొత్తంలో వైఎస్సార్ అభిమానులు జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు .
ఈ కార్యక్రమంలో నాయకులు వై.వెంకటేష్, మధులత ,రమేష్ యాదవ్,ఆంజనేయులు రాము,భాస్కర్, రాజశేఖర్, అవినాష్, పెద్ద కోటయ్య, 98 జీవో వెంకటేష్, మహేష్ ,ప్రసాద్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి