37.2 C
Hyderabad
May 2, 2024 13: 39 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో శర్మిలమ్మ పోస్టర్లు ఆవిష్కరణ

#WanaparthyYSP

వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో  ఖమ్మంలో జరిగే షర్మిలమ్మ ఆత్మీయ సభ పోస్టర్లను వనపర్తి  జిల్లా ఇంచార్జ్  లింగా రెడ్డి జశ్వంత్ రెడ్డి , వెంకటేష్ అవిష్కరించారు.

ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి  మాట్లాడుతూ శర్మిలమ్మ  సభకు వనపర్తి నియోజకవర్గం నుండి అధిక మొత్తంలో వైఎస్సార్ అభిమానులు జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు .

ఈ కార్యక్రమంలో నాయకులు వై.వెంకటేష్, మధులత ,రమేష్ యాదవ్,ఆంజనేయులు రాము,భాస్కర్, రాజశేఖర్, అవినాష్, పెద్ద కోటయ్య, 98 జీవో వెంకటేష్, మహేష్ ,ప్రసాద్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

వర్కింగ్ స్పీకర్: నిజాంసాగర్ నీటిని జాగ్రత్తగా వాడాలె

Satyam NEWS

ఏపీలో ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకునే వారు ఇలా చేయాలి

Satyam NEWS

AP Special: దేశంలోనే తొలిసారి గ్యాస్ సిలెండర్ లో గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment