గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంత రావు కుమారుడు మురుగుడు సత్యంపై కేసు నమోదు అయింది. సత్యం తో పాటు మరో 17 మంది పేకాట ఆడుతూ గత రాత్రి పోలీసుల కు పట్టుబడ్డారు. అయితే పట్టుబడ్డ వాళ్లలో సత్యం పేరు మాయం అయింది. ఎఫ్ఐఆర్ లో మాత్రం సత్యం పేరు నమోదు చేశారు.
previous post
next post