36.2 C
Hyderabad
April 27, 2024 22: 08 PM
Slider మహబూబ్ నగర్

రామకృష్ణాపురంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

yellow gram

కరోనా వైరస్ నేపధ్యంలో రైతులు మండల కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా  తలకొండపల్లి మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

అన్ని కార్యక్రమంలో తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేష్, ఎంపిపి తిరుమని నిర్మల శ్రీశైలం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కేశవరెడ్డి, సర్పంచ్ ఎల్లమ్మ తిరుపతయ్య, జిల్లా కోఆప్షన్ మెంబర్ ముజాఫర్ రెహ్మాన్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కూన రవి, మండల వ్యవసాయ అధికారి రాజు, సింగల్ విండో సిసి ప్రతాప్ రెడ్డి ఎంపిటిసి రమేష్ మండల కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్  సింగిల్ విండో డైరెక్టర్లు రఘువర్ధన్ రెడ్డి, శ్రీను ,యాదమ్మ వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు

Related posts

యాదవులు, కుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Satyam NEWS

మావో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం

Satyam NEWS

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

Satyam NEWS

Leave a Comment