38.2 C
Hyderabad
April 29, 2024 11: 41 AM
Slider ఖమ్మం

YSR తెలంగాణ పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్ గా దొంతమాల

#yssharmila

తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలకు YSR తెలంగాణ పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్లను వైఎస్ షర్మిల రెడ్డి నియమించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా కిషోర్ కుమార్ దొంతమాలను నియమించారు. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Y.S. షర్మిల రెడ్డి ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఈ సందర్భంగా కిషోర్ కుమార్ దొంతమాల(KKD) తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గాలకు పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్లను నియమించడంతో పార్టీ కార్యక్రమాలు మరింత చురుకుగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది.

Related posts

కరోనా చికిత్సలో మంచి ఫలితాలు ఇచ్చేది ఏదో తెలుసా?

Satyam NEWS

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం కేసీఆర్ దే

Bhavani

ప‌వ‌న్‌, బీజేపీపై బాల్క‌సుమ‌న్ సెటైర్లు!

Sub Editor

Leave a Comment