ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎంతో ప్రాచీనమైన దేవాలయం అయిన పర్వతాల శివాలయం పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఎంతో ప్రతిష్టాత్మకంగా పున నిర్మిస్తున్నారు.
ఎంతో వైభవంగా ఈ శివాలయాన్ని పునప్రారంభోత్సవం సందర్భంగా నేడు ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ తనవంతుగా పర్వతాల శివాలయాన్ని దర్శించుకుని తరించారు.