38.2 C
Hyderabad
May 1, 2024 23: 01 PM
Slider వరంగల్

పర్వతాల శివాలయాన్ని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

#ZDP Chairman

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎంతో ప్రాచీనమైన దేవాలయం అయిన పర్వతాల శివాలయం పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఎంతో ప్రతిష్టాత్మకంగా పున నిర్మిస్తున్నారు.

ఎంతో వైభవంగా ఈ శివాలయాన్ని పునప్రారంభోత్సవం సందర్భంగా నేడు ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ తనవంతుగా పర్వతాల శివాలయాన్ని దర్శించుకుని తరించారు.

Related posts

సర్దార్ పాపన్న 372వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నేడు విశేష పూజలు

Satyam NEWS

రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి… తొడలు కొట్టుకోవడానికి కాదు

Satyam NEWS

Leave a Comment