40.2 C
Hyderabad
April 29, 2024 18: 32 PM
Slider జాతీయం

ఐసోలేషన్: వూహాన్ నుంచి వచ్చిన 112 మంది

Airindia flight

ఎట్టకేలకు కరోనా వైరస్ పీడిత చైనా నుంచి 112 మందికి విముక్తి కలిగించి భారత్ తీసుకువచ్చారు. వీరంతా వూహాన్ నగరంలో ఉండేవారు కాగా వీరిలో 76 మంది భారతీయులు కాగా 36 మంది వివిధ దేశాలకు చెందిన వారు. వీరిని భారత్ తీసుకువచ్చి వైద్యం చేయించి పంపుతారు.

సీ17 విమానంలో భారత్ నుంచి 15 టన్నుల బరువైన మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని చైనా తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు చైనాలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చారు. వీరిలో కర్నూలుకు చెందిన జ్యోతి, శ్రీకాకుళం‌కి చెందిన సాయి కూడా ఉన్నారని సమాచారం. వీరందర్నీ చావ్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు.

Related posts

మెనూ పాటించని త్రిబుల్ ఐటి మెస్ నిర్వాహకులు

Satyam NEWS

అమరావతి కి సంఘీభావం గా రాజంపేట టీడీపీ నేతల దీక్ష

Satyam NEWS

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి

Sub Editor 2

Leave a Comment