కరోనా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ వారికి నిత్యం ఆహారం అందచేస్తున్నది శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ. సిబ్బంది కే కాకుండా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వారి బంధువులకు కూడా ప్రతి నిత్యం మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తున్నారు. అక్కడికి సమీపంలో ఉన్న వలస కూలీలకు, సంచార జాతుల వారికి కూడా ఆహార ప్యాకెట్లు అందచేస్తున్నారు
previous post