32.7 C
Hyderabad
April 27, 2024 02: 09 AM
Slider ప్రకాశం

శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

srisailam accedent

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ఇద్దరు మహిళలు మరణించారు. దోర్నాల  శ్రీశైలం ఘాట్ రోడ్డు లో ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో జరిగినది.

రెండు RTC బస్ లు ఢీ కొనటంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సుండిపెంట వైద్యశాలకు తరలించారు. ఢీ కొన్న రెండు బస్సులలో ఒకటి ధర్మవరం డిపో బస్సు కాగా మరొకటి రాజమండ్రి డిపో బస్సు.

Related posts

బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ

Sub Editor

దట్టమైన అడవి అయితేనేం అమ్మాయి గుట్టుకనిపెట్టారు

Satyam NEWS

అప్పటి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

Bhavani

Leave a Comment