28.7 C
Hyderabad
April 26, 2024 09: 45 AM
Slider ఆంధ్రప్రదేశ్

25 దేవాలయాలకు పాలక మండళ్లు

pjimage (4)

రాష్ట్ర వ్యాప్తంగా 25 దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1 కోటి నుంచి 5 కోట్లు వార్షిక ఆదాయం ఉన్న అన్ని దేవాలయాలకు, ట్రస్టులకు పాలక మండళ్లను ఏర్పాటు చేసేందుకు వీలుకలుగుతుంది. శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అంతర్వేది,  అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాలకు ఇక ట్రస్టు బోర్డులు ఏర్పాటు అవుతాయి. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టుల చట్టం 1987 సవరణ చట్టం ప్రకారం పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

Related posts

గుడ్ న్యూస్:కరోనా చికిత్స బిల్లు సింగపూర్ ప్రభుత్వానిదే

Satyam NEWS

ప్రియాంక కుటుంబానికి మంత్రి సబిత పరామర్శ

Satyam NEWS

హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న బర్మా దేశస్థుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment