29.7 C
Hyderabad
May 2, 2024 06: 04 AM
Slider జాతీయం

నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం

#encounter

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు పాకిస్తాన్ తీవ్రవాదులు మరణించారు.

మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు వచ్చిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు తనిఖీలు ప్రారంభించాయి.

ఈ క్రమంలో భద్రతాదళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు దీటుగా జవాబిచ్చారు.

మృతిచెందిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts

బెట్టింగ్ బంగార్రాజు: కాళ్లపై దెబ్బలు పోలీసులు కొట్టినవా? కాదా?

Satyam NEWS

కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పై లండన్ ఎన్నారైల హర్షం

Satyam NEWS

రష్యా నుంచి వచ్చిన 70 వేల ఏకే 203 ఎస్సాల్ట్ రైఫిల్స్

Satyam NEWS

Leave a Comment