28.7 C
Hyderabad
April 28, 2024 05: 42 AM
Slider ఆంధ్రప్రదేశ్

మరో 7 పిటీషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు

high court

అమరావతిలో భూసేకరణపై హైకోర్టులో రాజధాని రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు. భూములను మూడేళ్లలో  అభివృద్ధి చేసి ఇవ్వలేదని 7 పిటిషన్లు రాజధాని రైతులు దాఖలు చేశారు. CRDA వల్ల ఆదాయం కోల్పోయామని పిటిషనర్ల తరపు లాయర్ వాదన వినిపించారు.

రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్ యజమానులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్ లో రాజధాని రైతులు కోరారు. దాంతో కౌంటర్ దాఖలు చేయాలని CRDA కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Related posts

శ్రీ ప్లవ వత్సర కాంక్ష

Satyam NEWS

తక్షణమే ఎల్ ఆర్ ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS

ఈ గడువు దాటితే ఇక రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదు

Satyam NEWS

Leave a Comment