40.2 C
Hyderabad
April 29, 2024 15: 59 PM
Slider ముఖ్యంశాలు

డైరెక్షన్: ఏసీబీ కోర్టులో చంద్రబాబు అక్రమాస్తుల కేసు

laxmiparvathi

చంద్రబాబు అక్రమాస్తుల కేసు పై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్ట్ మరో సారి విచారించింది. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని,ఆస్తుల పై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పై హైకోర్టు లో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్ట్ చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7 కు వాయిదా వేశారు.

Related posts

గోవిందకోటి రాస్తే బ్రేక్ దర్శనం

Bhavani

విజయనగరం లో విశాఖ రేంజ్ డీఐజీ…!

Satyam NEWS

ఓ గాడ్:గుర్తు తెలియని వాహనం డీ వృద్ధురాలు మృతి

Satyam NEWS

Leave a Comment