చంద్రబాబు అక్రమాస్తుల కేసు పై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్ట్ మరో సారి విచారించింది. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని,ఆస్తుల పై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పై హైకోర్టు లో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్ట్ చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7 కు వాయిదా వేశారు.
previous post