28.7 C
Hyderabad
April 27, 2024 03: 02 AM
Slider మహబూబ్ నగర్

రెడ్ హాండెడ్: ఏసీబీకి దొరికిన మరో రెవెన్యూ లంచగొండి

madduru ACB

నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో ని చెన్నారెడ్డి పల్లి, భూనీడు, దుప్పటి గట్టు గ్రామాలకు వీ ఆర్ వో గా విధులు నిర్వహిస్తున్న అనంత పద్మనాభం ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చెన్నారెడ్డి పల్లికి చెందిన  రైతు బాజర్ల వెంకటప్ప తన తాత పేరు నుంచి సంక్రమించిన 7 ఎకరాలు తండ్రి పేరు మీదకు  విరాసత్ చేసేందుకు వీ ఆర్ వో రూ. 9 వేలు లంచం డిమాండ్ చేశాడు. శుక్రవారం మద్దూరు తహసీల్దార్ ఆఫీస్ ముందే కారులో రూ. 8 వేలు తీసుకుంటుండగా డిఎస్ పి కృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Related posts

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

Satyam NEWS

నిన్న ప్ర‌జ‌ల‌తో నేడు సిబ్బందితో “పోలీసు సంక్షేమ దినోత్సవం”

Satyam NEWS

రానున్న రోజుల్లో బిజెపి కి పరాభవం తప్పదు

Satyam NEWS

Leave a Comment