32.7 C
Hyderabad
April 26, 2024 23: 31 PM
Slider ఖమ్మం

జాతీయ అవార్డుకు సీనియర్ న్యాయవాది అవ్వా విజయలక్ష్మి ఎంపిక

#AdvocateVijayalaxmi

ఖమ్మం జిల్లా మధిర కు చెందిన సీనియర్ న్యాయవాది అవ్వా విజయలక్ష్మికి పి.వి.శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 పీవీ అభిమాన సంఘాల వారు వివిధ రంగాల్లో వారి వారి ప్రతిభను బట్టి మన తెలుగు తేజం జ్యురి జాతీయ అవార్డులకు ఎంపిక చేసారు.

ఇందులో భాగంగా అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టిన మధిర గ్రామానికి చెందిన అవ్వా విజయలక్ష్మి ని ఎంపిక చేసినట్లు అవార్డుల కమిటీ కన్వినర్ పివి రమణ గుప్తా నుండి ప్రత్యేక ఆహ్వాన లేఖ పంపినట్లు ఆమె తెలిపారు.

ఈ అవార్డు రావటం పట్ల అవ్వా విజయలక్ష్మి ని మధిర బార్ అసోసియేషన్, మధిర ప్రాంతం ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పలువురు అభినందించారు.

Related posts

ఉరి శిక్ష వేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి రోజా

Satyam NEWS

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు: సీఎం

Satyam NEWS

వివేకా హత్య కేసులో సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్

Satyam NEWS

Leave a Comment