26.7 C
Hyderabad
April 27, 2024 09: 37 AM
Slider ముఖ్యంశాలు

అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం: మంత్రి  పువ్వాడ

#puvvada ajaykumar

అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర  రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంతో పాటు  చిరుమర్రి , పమ్మి గ్రామాల్లో రైతు వేదికలను వల్లభి గ్రామంలో ప్రకృతి వనం ను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ , డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, తమ్ముడు ఖమ్మం ఆర్ డి ఓ రవీంద్రనాధ్,  ఎంపీపీ సామినేని హరిప్రసాద్ , జడ్పీటీసీ పసుపులేటి , వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు నాయకులు పాల్గొన్నారు.

Related posts

బంగారు తెలంగాణా కాదు అత్యాచారాల తెలంగాణ అయింది

Satyam NEWS

ముగ్గురు బ్యాటరీ దొంగల అరెస్టు

Satyam NEWS

హిందూ ఐక్యత వెల్లడించేందుకు 30న దీక్షకు పిలుపు

Satyam NEWS

Leave a Comment