బంగారు తెలంగాణ వస్తుందనుకుంటే గాంధీ ఆసుపత్రుల్లో అత్యాచారాలు జరిగే స్థాయికి రాష్ట్రం దిగజారి పోయిందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. గాంధీ ఆసుపత్రిలోనే అత్యాచారాలు జరిగే పరిస్థితి ఉంటే ఇక తెలంగాణ మారుమూల పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని ఆమె అన్నారు. ఆరోగ్య శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. (వీడియో)
previous post